Saturday, March 5, 2011
రాష్ట్రము కంటే పదవులే ముద్దా
పదవులు త్యజిస్తామన్న తెలంగాణా ఎంపీల , ఎమ్మెల్యేల మాటలు కాకమ్మ కబుర్లేనా... శాసన సభ , పార్లమెంట్ సమావేశాలు త్వరగా అయిపోతే బాగుండునని వాళ్ళు కోరుకుంటున్నారా ... అందుకే అడిస్తానంపై ఒత్తిడి , చేర్చల పేరుతొ కాలం వెళ్ళబుచ్చుతున్నారా ... అంటే అవుననే అనిపిస్తోంది . వాళ్ళ మాటలు , చేతలు అందుకు అద్దం పడుతున్నాయి . ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తెలంగాణా మీద ప్రకటన వెలువడుతుందని ఎంపీలే చెబుతుండడం , శుక్రవారం చేసిన ప్రకటనకు భిన్నంగా తాజాగా 12va తేదీ అధిష్టానాన్ని కలిసి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామని చెప్పడం , ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రక్తిస్తామనడం చూస్తుంటే వాళ్ళు పదవులు వదులుకోవడానికి సిద్దంగా లేరని స్పష్టమౌతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment